వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం అనంతగిరి మండలం, వెంగడ గ్రామంలో వైద్య కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కోటి సంతకాలతో ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.

ప్రైవేటీకరణపై ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి : అరకు ఎమ్మెల్యే
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం అనంతగిరి మండలం, వెంగడ గ్రామంలో వైద్య కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కోటి సంతకాలతో ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.

