అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 మొంథా తుఫాను కారణంగా అరకులోయ, డుంబ్రిగుడ మండలాల పరిదిలో ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణీలను అరకులోయ లోని ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ లో చేర్పిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా కమల కుమారి తనిఖీ చేసి, గర్బిణీ స్త్రీల ఆరోగ్య స్థితిని పరిశీలించారు. డుంబ్రిగుడ మండలం, కిల్లోగుడ పీహెచ్సీ పరిధిలోని ప్రసవానికి దగ్గరగా ఉన్న 8 మంది గర్భిణీలను ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ లో చేర్పించినట్లు పిహెచ్ఎన్ జానకి తెలిపారు.

ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ ను పరిశీలించిన డీఐఓ
అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 మొంథా తుఫాను కారణంగా అరకులోయ, డుంబ్రిగుడ మండలాల పరిదిలో ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణీలను అరకులోయ లోని ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ లో చేర్పిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా కమల కుమారి తనిఖీ చేసి, గర్బిణీ స్త్రీల ఆరోగ్య స్థితిని పరిశీలించారు. డుంబ్రిగుడ మండలం, కిల్లోగుడ పీహెచ్సీ పరిధిలోని ప్రసవానికి దగ్గరగా ఉన్న 8 మంది గర్భిణీలను ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ లో చేర్పించినట్లు పిహెచ్ఎన్ జానకి తెలిపారు.

