Sunday, 7 December 2025
  • Home  
  • ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ ను పరిశీలించిన డీఐఓ
- అల్లూరి సీతారామరాజు

ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ ను పరిశీలించిన డీఐఓ

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 మొంథా తుఫాను కారణంగా అరకులోయ, డుంబ్రిగుడ మండలాల పరిదిలో ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణీలను అరకులోయ లోని ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ లో చేర్పిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా కమల కుమారి తనిఖీ చేసి, గర్బిణీ స్త్రీల ఆరోగ్య స్థితిని పరిశీలించారు. డుంబ్రిగుడ మండలం, కిల్లోగుడ పీహెచ్సీ పరిధిలోని ప్రసవానికి దగ్గరగా ఉన్న 8 మంది గర్భిణీలను ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ లో చేర్పించినట్లు పిహెచ్ఎన్ జానకి తెలిపారు.

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 మొంథా తుఫాను కారణంగా అరకులోయ, డుంబ్రిగుడ మండలాల పరిదిలో ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణీలను అరకులోయ లోని ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ లో చేర్పిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా కమల కుమారి తనిఖీ చేసి, గర్బిణీ స్త్రీల ఆరోగ్య స్థితిని పరిశీలించారు. డుంబ్రిగుడ మండలం, కిల్లోగుడ పీహెచ్సీ పరిధిలోని ప్రసవానికి దగ్గరగా ఉన్న 8 మంది గర్భిణీలను ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ లో చేర్పించినట్లు పిహెచ్ఎన్ జానకి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.