Saturday, 28 March 2026
  • Home  
  • ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం – అధ్యక్షత వహించిన చైర్మన్ బీటీ.నాయుడు
- ఎన్ టి ఆర్ జిల్లా

ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం – అధ్యక్షత వహించిన చైర్మన్ బీటీ.నాయుడు

ఈరోజు అసెంబ్లీ నందు ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం జరిగింది..కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కమిటీకి చెందిన సభ్యులు జయేంద్ర భరత్ గారు,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు,తలసీల రఘురాం గారు,రాజగోల్ల రమేష్ యాదవ్ గారు మరియు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యుల హక్కులు అధికారాలు,అలాగే వచ్చిన ఫిర్యాదులపై విస్తృతంగా చర్చ జరిగింది.సభ్యుల ప్రతిష్టను కాపాడే దిశగా కమిటీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం..

ఈరోజు అసెంబ్లీ నందు ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం జరిగింది..కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కమిటీకి చెందిన సభ్యులు జయేంద్ర భరత్ గారు,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు,తలసీల రఘురాం గారు,రాజగోల్ల రమేష్ యాదవ్ గారు మరియు అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శాసనమండలి సభ్యుల హక్కులు అధికారాలు,అలాగే వచ్చిన ఫిర్యాదులపై విస్తృతంగా చర్చ జరిగింది.సభ్యుల ప్రతిష్టను కాపాడే దిశగా కమిటీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.