Monday, 30 March 2026
  • Home  
  • ప్రారంభమైన శ్రీ బనధ ఎల్లమ్మ దేవి నూతన మందిరం నిర్మాణ పనులు,ముఖ్య అతిథి గా హాజరైన ఆదిత్య పరాశ్రీ స్వామి
- నారాయణపేట

ప్రారంభమైన శ్రీ బనధ ఎల్లమ్మ దేవి నూతన మందిరం నిర్మాణ పనులు,ముఖ్య అతిథి గా హాజరైన ఆదిత్య పరాశ్రీ స్వామి

క్రిష్ణ మండల కున్సి గ్రామంలో ఉదయం 11 గంటలకు శ్రీ బనద ఎల్లమ్మ దేవి నూతన శిలా మందిర నిర్మాణానికి అంకురార్పణ(శిలాపూజ) డా “ఆదిత్య పరాశ్రీ స్వామి బిజ్వార్ వారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది.భవ్యమైన మందిర నిర్మాణం కోసం,కృష్ణ శిలాల తో 18 స్థంభాల తో దేవాలయ నిర్మాణం ప్రారంభించడం జరిగింది.దేవాలయ నిర్మాణానికి పూజారి శరనప్ప ఆధ్వర్యంలో భక్తులందరూ తను,మన,ధన,సహాయంతో గ్రామ పురప్రముఖలతో కలిసి కన్సల్టెన్సీ ఉడిపి వారికి ఇచ్చినందున ఈ రోజు నుండి దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు,యువకులు,రాజకీయ నాయకులు,మహిళలు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

క్రిష్ణ మండల కున్సి గ్రామంలో ఉదయం 11 గంటలకు శ్రీ బనద ఎల్లమ్మ దేవి నూతన శిలా మందిర నిర్మాణానికి అంకురార్పణ(శిలాపూజ) డా “ఆదిత్య పరాశ్రీ స్వామి బిజ్వార్ వారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది.భవ్యమైన మందిర నిర్మాణం కోసం,కృష్ణ శిలాల తో 18 స్థంభాల తో దేవాలయ నిర్మాణం ప్రారంభించడం జరిగింది.దేవాలయ నిర్మాణానికి పూజారి శరనప్ప ఆధ్వర్యంలో భక్తులందరూ తను,మన,ధన,సహాయంతో గ్రామ పురప్రముఖలతో కలిసి కన్సల్టెన్సీ ఉడిపి వారికి ఇచ్చినందున ఈ రోజు నుండి దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు,యువకులు,రాజకీయ నాయకులు,మహిళలు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.