Wednesday, 11 February 2026
  • Home  
  • ప్రశాంత వాతావరణం లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి :సి ఐ కరుణాకర్
- ఖమ్మం

ప్రశాంత వాతావరణం లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి :సి ఐ కరుణాకర్

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి ) ఖమ్మం నగరము లో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని అని ఖమ్మం వన్ టౌన్ సి ఐ తాటిపాముల కరుణాకర్ కోరారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశం లో అయన మాట్లాడారు. ఈ సమావేశం లో బిజెపి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి, మట్ట దుర్గ ప్రసాద్ రెడ్డి లతో పాటు వివిధ పార్టీలా నాయకులు హాజరైయ్యారు

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి )

ఖమ్మం నగరము లో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని అని ఖమ్మం వన్ టౌన్ సి ఐ తాటిపాముల కరుణాకర్ కోరారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశం లో అయన మాట్లాడారు. ఈ సమావేశం లో బిజెపి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి, మట్ట దుర్గ ప్రసాద్ రెడ్డి లతో పాటు వివిధ పార్టీలా నాయకులు హాజరైయ్యారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.