మొంథా తుఫాన్ సందర్భంగా ఉత్తమ సేవలందించిన రాజోలు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేశ్ కుమారు సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ప్రశంసా పత్రం అందజేశారు. తుఫానులో అహర్నిశలు పాటుపడి ప్రజా రక్షణకు ఉత్తమ సేవలందించినందుకు గాను సీఐకి ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చింది. సీఐను నరేశ్ కుమార్ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అభినందించారు.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
ప్రశంసా పత్రం అందుకున్న సీఐ
మొంథా తుఫాన్ సందర్భంగా ఉత్తమ సేవలందించిన రాజోలు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేశ్ కుమారు సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ప్రశంసా పత్రం అందజేశారు. తుఫానులో అహర్నిశలు పాటుపడి ప్రజా రక్షణకు ఉత్తమ సేవలందించినందుకు గాను సీఐకి ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చింది. సీఐను నరేశ్ కుమార్ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అభినందించారు.

