ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ నందు ఒక మహిళ బ్యాగు నుండి 3,85,000 రూపాయల నగదు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది.సదరు మహిళ ఫిర్యాదు పై శ్రీకాళహస్తి టూ టౌన్స్ ఎస్సై పార్థసారథి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నందు గల సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మహిళ ఒక బాలుడి సహాయంతో దొంగతనం చేసినట్లు గుర్తించడం జరిగింది. సదరు మహిళ మరియు బాలుని గుర్తించిన ఎడల శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి కి (944090008) తెలియజేయవలసిందిగా కోరడమైనది.కాబట్టి బస్సుల్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు తమ బ్యాగుల్లో నగలు మరియు నగదు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.

ప్రయాణికురాలి బ్యాగ్ నుండి నగదు అపహరణ
ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ నందు ఒక మహిళ బ్యాగు నుండి 3,85,000 రూపాయల నగదు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది.సదరు మహిళ ఫిర్యాదు పై శ్రీకాళహస్తి టూ టౌన్స్ ఎస్సై పార్థసారథి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నందు గల సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మహిళ ఒక బాలుడి సహాయంతో దొంగతనం చేసినట్లు గుర్తించడం జరిగింది. సదరు మహిళ మరియు బాలుని గుర్తించిన ఎడల శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి కి (944090008) తెలియజేయవలసిందిగా కోరడమైనది.కాబట్టి బస్సుల్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు తమ బ్యాగుల్లో నగలు మరియు నగదు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.

