దీపావళి సందర్భంగా టపాసులు విక్రయానికి లైసెన్స్ లో దక్కించుకున్న పటాసుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా వారి ఇష్టానుసారంగా అంగళ్లు నిర్వహించారు. పటాసుల దుకాణాలకు అంగడికి మూడు మీటర్లు గ్యాప్ ఉండాల్సిందిగా నిబంధనలో ఉంది. కానీ నందలూరులో మాత్రం దీనికి వ్యతిరేకంగా అంగళ్లు నిర్వహించడం జరిగినది. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే షాపులన్నీ దగ్ధమయ్యే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన పటాసుల యాజమాన్యులు
దీపావళి సందర్భంగా టపాసులు విక్రయానికి లైసెన్స్ లో దక్కించుకున్న పటాసుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా వారి ఇష్టానుసారంగా అంగళ్లు నిర్వహించారు. పటాసుల దుకాణాలకు అంగడికి మూడు మీటర్లు గ్యాప్ ఉండాల్సిందిగా నిబంధనలో ఉంది. కానీ నందలూరులో మాత్రం దీనికి వ్యతిరేకంగా అంగళ్లు నిర్వహించడం జరిగినది. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే షాపులన్నీ దగ్ధమయ్యే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.

