కల్వకుర్తి, అక్టోబర్ 23,ప్రభుత్వ ఆసుపత్రిని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది రికార్డ్లను సిబ్బంది విధులకు సమయానికి హాజరవుతున్నారా లేదా అనేది రికార్డుల ద్వారా పరిశీలించారు. మందుల నిల్వలను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఆస్పత్రికి రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారో, ఏ రకమైనటువంటి వ్యాధులతో వస్తున్నారో వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగుల చికిత్సకు సరిపడ మందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన..జిల్లా కలెక్టర్
కల్వకుర్తి, అక్టోబర్ 23,ప్రభుత్వ ఆసుపత్రిని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది రికార్డ్లను సిబ్బంది విధులకు సమయానికి హాజరవుతున్నారా లేదా అనేది రికార్డుల ద్వారా పరిశీలించారు. మందుల నిల్వలను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఆస్పత్రికి రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారో, ఏ రకమైనటువంటి వ్యాధులతో వస్తున్నారో వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగుల చికిత్సకు సరిపడ మందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

