Saturday, 19 July 2025
  • Home  
  • ప్రభుత్వనికి చిత్తశుద్ధి లేదు – మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి
- Featured

ప్రభుత్వనికి చిత్తశుద్ధి లేదు – మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి

పలమనేరు, జులై12,2020 (పున్నిమి విలేకరి): హంద్రీ-నీవా సుజల స్రవంతి అంశంలో ప్రభుత్వానికి చిత్తశుధ్ధి లేదని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…అధికారం చేపట్టిన 13 నెలలుగా ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవడం బాధాకరంని ప్రజా వ్యతిరేక పాలనగా కొనసాగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గాలకు చెందినటువంటి హంద్రీనీవా కాలువ పూర్తిగా రైతుల కోసం, తాగునీటి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకొచ్చిన ఈ కాలువ నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఏపార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలపై, మాట్లాడడం అతని చేతనైతే హంద్రీనీవా కాలువ తీసుకొని రావాలన్నారు.గత ప్రభుత్వ హయాంలో నిర్మాణానికి శ్రమించి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి మండలాల అయినా పలమనేరు,కుప్పం రైతులు ప్రజలు తాగునీటి సమస్య కోసం తీసుకోని రావడం జరిగిందని అన్నారు. నేడు ఆ కాలువ కొనసాగింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్ర నాయుడు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు, జులై12,2020 (పున్నిమి విలేకరి): హంద్రీ-నీవా సుజల స్రవంతి అంశంలో ప్రభుత్వానికి చిత్తశుధ్ధి లేదని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…అధికారం చేపట్టిన 13 నెలలుగా ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవడం బాధాకరంని ప్రజా వ్యతిరేక పాలనగా కొనసాగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గాలకు చెందినటువంటి హంద్రీనీవా కాలువ పూర్తిగా రైతుల కోసం, తాగునీటి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకొచ్చిన ఈ కాలువ నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఏపార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలపై, మాట్లాడడం అతని చేతనైతే హంద్రీనీవా కాలువ తీసుకొని రావాలన్నారు.గత ప్రభుత్వ హయాంలో నిర్మాణానికి శ్రమించి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి మండలాల అయినా పలమనేరు,కుప్పం రైతులు ప్రజలు తాగునీటి సమస్య కోసం తీసుకోని రావడం జరిగిందని అన్నారు. నేడు ఆ కాలువ కొనసాగింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్ర నాయుడు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.