Friday, 27 March 2026
  • Home  
  • ప్రపంచ తెలుగు మహాసభలకు డా పెరుగు రామకృష్ణకు ఆహ్వానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ తెలుగు మహాసభలకు డా పెరుగు రామకృష్ణకు ఆహ్వానం

పున్నమి ప్రతినిధి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు లో జనవరి 3-5 వరకు జరిగే 3 వ ప్రపంచ తెలుగు సభలకు నెల్లూరు నుంచి అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆహ్వానం అందుకున్నారు. మొదటి రోజు మధ్యాహ్నం 12.00 నుండి 1.00 వరకు జరిగే అనువాద సాహిత్య సదస్సుకు సభాధ్యక్షులుగా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి, గౌరవ అతిథి గా వంశీ రామరాజు వక్తలుగా వెన్నా వల్లభరావు, అంబికా అనంత్, డా తుర్లపాటి రాజేశ్వరి, కొంపెల్ల బాల సుబ్రమణ్యం శర్మ అనువాద సాహిత్య వివిధ అంశాలపై ప్రసంగిస్తారు . ఈ సందర్భంగా డాక్టర్ పెరుగు రామకృష్ణను సారస్వత సేవా పురస్కారం కు ఆంధ్ర సారస్వత పరిషత్ ఎంపిక చేశారు..!

పున్నమి ప్రతినిధి

ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు లో జనవరి 3-5 వరకు జరిగే 3 వ ప్రపంచ తెలుగు సభలకు నెల్లూరు నుంచి
అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆహ్వానం అందుకున్నారు. మొదటి రోజు మధ్యాహ్నం 12.00 నుండి 1.00 వరకు జరిగే అనువాద సాహిత్య సదస్సుకు సభాధ్యక్షులుగా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి, గౌరవ అతిథి గా వంశీ రామరాజు
వక్తలుగా వెన్నా వల్లభరావు, అంబికా అనంత్, డా తుర్లపాటి రాజేశ్వరి, కొంపెల్ల బాల సుబ్రమణ్యం శర్మ అనువాద సాహిత్య వివిధ అంశాలపై ప్రసంగిస్తారు . ఈ సందర్భంగా డాక్టర్ పెరుగు రామకృష్ణను సారస్వత సేవా పురస్కారం కు
ఆంధ్ర సారస్వత పరిషత్ ఎంపిక చేశారు..!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.