శ్రీకాళహస్తి మండలం వాంపల్లిలో ప్రధానమంత్రి జన సురక్షా పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పల్లం వారు పాల్గొని మహిళలకు,రైతులకు ప్రధానమంత్రి జన సురక్ష పథకం,ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా పథకం,అటల్ పెన్షన్ యోజన,ఈకేవైసి పై అవగాహన కల్పించారు.ముద్ర,సూర్య ఘర్,ఎస్ హెచ్ జి రుణాల గురించి ప్రజలకు వివరించారు.

- తిరుపతి
ప్రధానమంత్రి జన సురక్ష పతాకంపై అవగాహన
శ్రీకాళహస్తి మండలం వాంపల్లిలో ప్రధానమంత్రి జన సురక్షా పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పల్లం వారు పాల్గొని మహిళలకు,రైతులకు ప్రధానమంత్రి జన సురక్ష పథకం,ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా పథకం,అటల్ పెన్షన్ యోజన,ఈకేవైసి పై అవగాహన కల్పించారు.ముద్ర,సూర్య ఘర్,ఎస్ హెచ్ జి రుణాల గురించి ప్రజలకు వివరించారు.

