AP: ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వర్క్ స్టేషన్ల ఏర్పాటు కోసం ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసుకునేందుకు వీలుగా ఈ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఉద్యోగులకు సౌకర్యంతో పాటు, వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి ఉపాధి లభించనుంది.

ప్రతి మండలంలోనూ 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు…
AP: ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వర్క్ స్టేషన్ల ఏర్పాటు కోసం ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసుకునేందుకు వీలుగా ఈ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఉద్యోగులకు సౌకర్యంతో పాటు, వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి ఉపాధి లభించనుంది.

