Monday, 8 December 2025
  • Home  
  • ప్రతి పట్టణం మరియు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే మా సంకల్పం
- E-పేపర్

ప్రతి పట్టణం మరియు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే మా సంకల్పం

చిట్వేల్ జులై 21 ( పున్నమి న్యూస్) *ముక్కా రూపానంద రెడ్డి మరియు అరవ శ్రీధర్ గారి నేతృత్వంలో రైల్వే కోడూరు లో కదం తొక్కుతున్న అభివృద్ధి..* . *కోడూరు పట్టణం లోని లక్ష్మీనగర్ నందు ₹20 లక్షల వ్యయం తో భూగర్భ డ్రైనేజ్,సీసీ రోడ్డు ను ప్రారంభించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ *ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ –* “ ప్రతి పట్టణం మరియు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే మా సంకల్పం. ప్రజల నమ్మకానికి మేం న్యాయం చేస్తాం. రైల్వే కోడూరు ప్రజలు 20 సంవత్సరాలుగా చూడని అభివృద్ధిని కూటమిపాలన ఈ ఒక్క సంవత్సరంలో సాధించింది. రాబోయే రోజులను మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రైల్వేకోడూరును అభివృద్ధి దిశగా నడిపిస్తాం,” అని అన్నారు. *అరవ శ్రీధర్ మాట్లాడుతూ –* “రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తానికి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నాం. లక్ష్మీనగర్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడడం అభినందనీయం. సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుంది,” అని తెలిపారు. *ఈ కార్యక్రమంలో* కూటమినేతలు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

చిట్వేల్ జులై 21 ( పున్నమి న్యూస్)

*ముక్కా రూపానంద రెడ్డి మరియు అరవ శ్రీధర్ గారి నేతృత్వంలో రైల్వే కోడూరు లో కదం తొక్కుతున్న అభివృద్ధి..* .

*కోడూరు పట్టణం లోని లక్ష్మీనగర్ నందు ₹20 లక్షల వ్యయం తో భూగర్భ డ్రైనేజ్,సీసీ రోడ్డు ను ప్రారంభించిన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

*ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ –* “ ప్రతి పట్టణం మరియు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే మా సంకల్పం. ప్రజల నమ్మకానికి మేం న్యాయం చేస్తాం. రైల్వే కోడూరు ప్రజలు 20 సంవత్సరాలుగా చూడని అభివృద్ధిని కూటమిపాలన ఈ ఒక్క సంవత్సరంలో సాధించింది. రాబోయే రోజులను మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రైల్వేకోడూరును అభివృద్ధి దిశగా నడిపిస్తాం,” అని అన్నారు.

*అరవ శ్రీధర్ మాట్లాడుతూ –* “రైల్వే కోడూరు నియోజకవర్గం మొత్తానికి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నాం. లక్ష్మీనగర్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడడం అభినందనీయం. సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుంది,” అని తెలిపారు.
*ఈ కార్యక్రమంలో* కూటమినేతలు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.