కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లో సవరణలు చేసిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ యు పి హెచ్ సి సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు సిబ్బందితో కలిసి గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పిద్దామని పిలుపునిచ్చారు.జీఎస్టీ సవరణలతో ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్స్, మెడికల్ కిట్లు ధరలు తగ్గించి ప్రజలందరికి ఆరోగ్య భద్రత కల్పించడం కోసం కృషిచేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ,ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లకు ధన్యవాదాలు తెలియజేశారు.బీమా,ఆరోగ్యానికి సంబంధించి ఆపరేషన్ కిట్లను,తదితర వస్తువుల సంబంధించిన రేట్లు తగ్గించడంతో ప్రతి కుటుంబానికి ఆపరేషన్ ఖర్చులు కూడా తగ్గుతాయని కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పిద్దాం..డాక్టర్ బాలు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లో సవరణలు చేసిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ యు పి హెచ్ సి సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు సిబ్బందితో కలిసి గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పిద్దామని పిలుపునిచ్చారు.జీఎస్టీ సవరణలతో ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్స్, మెడికల్ కిట్లు ధరలు తగ్గించి ప్రజలందరికి ఆరోగ్య భద్రత కల్పించడం కోసం కృషిచేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ,ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లకు ధన్యవాదాలు తెలియజేశారు.బీమా,ఆరోగ్యానికి సంబంధించి ఆపరేషన్ కిట్లను,తదితర వస్తువుల సంబంధించిన రేట్లు తగ్గించడంతో ప్రతి కుటుంబానికి ఆపరేషన్ ఖర్చులు కూడా తగ్గుతాయని కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

