Tuesday, 24 March 2026
  • Home  
  • ప్రజా ఉద్యమం కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే
- తిరుపతి

ప్రజా ఉద్యమం కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 28వ తేదీన జరగబోయే వైయస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ని శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నియోకవర్గంలోని అన్ని పంచాయతీల నుంచి కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని కోరారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 28వ తేదీన జరగబోయే వైయస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ని శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నియోకవర్గంలోని అన్ని పంచాయతీల నుంచి కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.