Wednesday, 25 March 2026
  • Home  
  • ‘ప్రజల కష్టాలన్నీ తొలగిపోవాలి’
- అన్నమయ్య

‘ప్రజల కష్టాలన్నీ తొలగిపోవాలి’

అన్నమయ్య జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి వినాయక చవితి సందర్భంగా బుధవారం రాజంపేట కూచివారిపల్లి పంచాయితీ ఎన్టీఆర్ కాలనీలో చమ్మర్తి అభిమాని హరి ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని తొలి పూజా కార్యక్రమంలో రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు. ఆయన స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ప్రజలందరికీ శుభం కలగాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

అన్నమయ్య జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి

వినాయక చవితి సందర్భంగా బుధవారం రాజంపేట కూచివారిపల్లి పంచాయితీ ఎన్టీఆర్ కాలనీలో చమ్మర్తి అభిమాని హరి ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని తొలి పూజా కార్యక్రమంలో రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు. ఆయన స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ప్రజలందరికీ శుభం కలగాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.