సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి)
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకుడు, సీతారామపురం మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురవారెడ్డి తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్, జగనన్న అభిమానులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని కోరుతున్నామన్నారు.


