నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ మండలం తాటికల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లు పరిశీలించినారు. కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, సాయంత్రం లోపు , ఫలితాలు ప్రకటించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెంచాలని అధికారులను ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన : కలెక్టర్
నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ మండలం తాటికల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లు పరిశీలించినారు. కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, సాయంత్రం లోపు , ఫలితాలు ప్రకటించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెంచాలని అధికారులను ఆదేశించారు.

