ప్రొద్దుటూరు ప్రభుత్వ MLS పాయింట్ ఇన్ఛార్జ్ లింగస్వామిపై అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. బుధవారం జిల్లా విజిలెన్స్ &ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రొద్దుటూరు బియ్యం గోడౌన్లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను గుర్తించారు. బియ్యం, చక్కర, జొన్నలు, ఇతర సరకులను రేషన్ షాపులకు తక్కువగా పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు లింగస్వామిపై నేడు JCకి రిపోర్ట్ పంపనున్నారు.

పొద్దుటూరు బియ్యం గూడెం ఇన్ఛార్జ్ప వేటు….?
ప్రొద్దుటూరు ప్రభుత్వ MLS పాయింట్ ఇన్ఛార్జ్ లింగస్వామిపై అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. బుధవారం జిల్లా విజిలెన్స్ &ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రొద్దుటూరు బియ్యం గోడౌన్లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను గుర్తించారు. బియ్యం, చక్కర, జొన్నలు, ఇతర సరకులను రేషన్ షాపులకు తక్కువగా పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు లింగస్వామిపై నేడు JCకి రిపోర్ట్ పంపనున్నారు.

