Monday, 8 December 2025
  • Home  
  • పేదోళ్ల సొంతింటికల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

పేదోళ్ల సొంతింటికల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో సుఖబ్రాహ్మశ్రమం వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదోళ్ల సొంతింటికల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం మన్నారు. ఒకే రోజులో పేదలకు 3 లక్షల ఇళ్ళ గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో ఇదొక చరిత్రని కూటమి పాలనలో పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మేలు చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని అయన తెలిపారు.

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో సుఖబ్రాహ్మశ్రమం వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదోళ్ల సొంతింటికల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం మన్నారు. ఒకే రోజులో పేదలకు 3 లక్షల ఇళ్ళ గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో ఇదొక చరిత్రని కూటమి పాలనలో పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మేలు చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని అయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.