పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలపాలిటీ వరమని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మీర్పేట్ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ బావోజు సిద్దేశ్వర చారి అన్నారు. మాజీ శాసనసభ్యులు కాంటెస్ట్ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నాడు మీర్పేట్ చెందిన తల్లోజు బ్రహ్మచారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 వేల రూపాయల చెక్కును సిద్ధేశ్వర చారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాట్నే పద్మశ్రీ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ ఆలే శ్రీనివాస్ కాంటెస్ట్ కార్పోరేటర్ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ కుతాడి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు, శ్యామ్, వినోద్,రమేష్,శ్రీకాంత్,శివానంద, రాము, వెంకటేష్,శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
* పేదల పాలిటి వరం సీఎంరి లీఫ్ ఫండ్ — ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ బావోజు సిద్దేశ్వర చారి*
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలపాలిటీ వరమని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మీర్పేట్ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ బావోజు సిద్దేశ్వర చారి అన్నారు. మాజీ శాసనసభ్యులు కాంటెస్ట్ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నాడు మీర్పేట్ చెందిన తల్లోజు బ్రహ్మచారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 వేల రూపాయల చెక్కును సిద్ధేశ్వర చారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాట్నే పద్మశ్రీ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ ఆలే శ్రీనివాస్ కాంటెస్ట్ కార్పోరేటర్ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ కుతాడి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు, శ్యామ్, వినోద్,రమేష్,శ్రీకాంత్,శివానంద, రాము, వెంకటేష్,శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

