Tuesday, 31 March 2026
  • Home  
  • పెద్దాపురం గౌరీ కోనేరులో పర్యటించి, ప్రజలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే చినరాజప్ప
- కాకినాడ

పెద్దాపురం గౌరీ కోనేరులో పర్యటించి, ప్రజలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే చినరాజప్ప

పున్నమి న్యూస్ పెద్దాపురం 28 /10 పెద్దాపురం, గౌరీ కోనేరులో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే చినరాజప్ప, తనయుడు రంగనాథ్. ముంథా తుఫాన్ కారణం అక్కడి వారు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకుని, విద్యుత్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

పున్నమి న్యూస్ పెద్దాపురం 28 /10
పెద్దాపురం, గౌరీ కోనేరులో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే చినరాజప్ప, తనయుడు రంగనాథ్. ముంథా తుఫాన్ కారణం అక్కడి వారు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకుని,
విద్యుత్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.