చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖఅధికారి డాక్టర్ డి టి సుధారాణి ఈరోజు పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు నమోదు, వివిధ రకాల ఆరోగ్య సేవలపై రికార్డుల పరిశీలన, స్వస్థానారీ సశక్తు పరివార అభియాన్ ఆరోగ్య శిబిరాలలో గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్, గర్భాసయ్య కాన్, తల్లి బిడ్డల సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, కిశోర బాలిక ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి స్క్రీనింగ్, సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్, ఆయుష్ సేవలు, టీకాల కార్యక్రమం, మరియు మానసిక వైద్య సేవలపై పరీక్షలు మొదలగు వారికి ఇస్తున్న సేవలో అన్ని రకాల యాప్స్ నందు అప్డేట్ చేయడం, ఆసుపత్రి కాన్పులను పెంచడం, పరిసరాలు పరిశుభ్రత మొదలగువాటిపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు.

పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖఅధికారి డాక్టర్ డి టి సుధారాణి ఈరోజు పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు నమోదు, వివిధ రకాల ఆరోగ్య సేవలపై రికార్డుల పరిశీలన, స్వస్థానారీ సశక్తు పరివార అభియాన్ ఆరోగ్య శిబిరాలలో గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్, గర్భాసయ్య కాన్, తల్లి బిడ్డల సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, కిశోర బాలిక ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి స్క్రీనింగ్, సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్, ఆయుష్ సేవలు, టీకాల కార్యక్రమం, మరియు మానసిక వైద్య సేవలపై పరీక్షలు మొదలగు వారికి ఇస్తున్న సేవలో అన్ని రకాల యాప్స్ నందు అప్డేట్ చేయడం, ఆసుపత్రి కాన్పులను పెంచడం, పరిసరాలు పరిశుభ్రత మొదలగువాటిపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు.

