ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు పిలుపుమేరకు అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామంలో మండల ఇంచార్జ్ కముజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరిగినది, స్కూల్ విద్యార్థులు మరియు నాయకులు జాతీయ జెండాలతో హర్గర్ తిరగ్ అని నినాదాలతో వీధుల్లో తిరిగి భారత్ మాతాకీ జై అంటూ ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయ్యాజీ వేమ పి గన్నవరం అసెంబ్లీ కన్వీనర్ చీకురుమిల్లి వెంకటేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకురుమిల్లి శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ పార్లమెంట్ కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ మరియు సీనియర్ నాయకులు అయ్యగారి కృష్ణసుందర్ గోనిమడతల కనకరాజు దంతులూరి రామ వర్మ మరియు జనసేన రాజు మరియు శేషశయన స్కూలు విద్యార్థులు బిజెపి కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు


