పులివెందులలో లంచం తీసుకుంటూ డీటీ పట్టుబాటు పులివెందులలో రూ.10 వేల లంచం తీసుకుంటూ డీటీ నాగేంద్ర కుమార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ జిల్లా డీఎస్పీ సీతారామారావు వెల్లడించిన వివరాల ప్రకారం, నాగేంద్ర కుమార్ వద్ద నుంచి రూ.10 వేల లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా పాల్గొన్నారా అనే దానిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
Uploaded Video:

