ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో అమావాస్య సందర్భంగా శనివారం శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళస్తీశ్వరుడు పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు.ముందుగా స్వామి అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో వివిధ రకాల పుష్పాలు,ఆభరణాలతో అలంకరించి ధూప దీప,నైవేద్యాలు సమర్పించారు.అనంతరం నంది వాహనం పై స్వామివారు,సింహ వాహనంపై అమ్మవారిని ఉంచి మేళతాళాలు,మంగళ వాయిద్యాల నడుమ పట్టణంలో ఊరేగించారు.

పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీకాళహస్తీశ్వరుడు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో అమావాస్య సందర్భంగా శనివారం శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళస్తీశ్వరుడు పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు.ముందుగా స్వామి అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో వివిధ రకాల పుష్పాలు,ఆభరణాలతో అలంకరించి ధూప దీప,నైవేద్యాలు సమర్పించారు.అనంతరం నంది వాహనం పై స్వామివారు,సింహ వాహనంపై అమ్మవారిని ఉంచి మేళతాళాలు,మంగళ వాయిద్యాల నడుమ పట్టణంలో ఊరేగించారు.

