శ్రీకాళహస్తి, అక్టోబర్ 20, పున్నమి టెంపుల్ న్యూస్ : పట్టణ పురవీదుల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారు సోమవారం నాడు అమావాస్య సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లను పురవీధుల ఊరేగించడం జరిగినది. ముందుగా ఆలయంలోని అలంకార మండవం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అత్యంత సుందరంగా అలంకరించి వేదమంత్రల నడుమ ఆలయంలో పూజలు నిర్వహించి పట్టణ నాలుగు మాడ వీధులలో విహరించారు. స్వామి, అమ్మవార్లు ఉరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు, దీప ధూపలను సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరలు పాల్గొన్నారు.

పురవీదులల్లో విహరించిన శివపార్వతులు
శ్రీకాళహస్తి, అక్టోబర్ 20, పున్నమి టెంపుల్ న్యూస్ : పట్టణ పురవీదుల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారు సోమవారం నాడు అమావాస్య సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లను పురవీధుల ఊరేగించడం జరిగినది. ముందుగా ఆలయంలోని అలంకార మండవం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అత్యంత సుందరంగా అలంకరించి వేదమంత్రల నడుమ ఆలయంలో పూజలు నిర్వహించి పట్టణ నాలుగు మాడ వీధులలో విహరించారు. స్వామి, అమ్మవార్లు ఉరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు, దీప ధూపలను సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరలు పాల్గొన్నారు.

