Thursday, 5 February 2026
  • Home  
  • పునాదిపాడు లో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఎన్ఎస్సెస్ ప్రత్యేక క్యాంప్ ప్రారంభం
- ఎన్ టి ఆర్ జిల్లా

పునాదిపాడు లో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఎన్ఎస్సెస్ ప్రత్యేక క్యాంప్ ప్రారంభం

కృష్ణా జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, ఎన్.ఎస్.ఎస్ విభాగం1,2 యూనిట్స్ వారు 23 -11 -2025 నుండి 29- 11 -2025 వరకు స్పెషల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది .ఈ క్యాంపు కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇనాగరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కంకిపాడు,ఉప సర్పంచ్, చిరంజీవి గారు, పునాదిపాడు పంచాయతీ కార్యదర్శి,డి .బాపూజీ గారు పాల్గొన్నారు.ఈనాటి ప్రత్యేక శిబిరంలో భాగంగా విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు . ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ .కె. సరళ శ్రీమతి .టి .నాగరాణి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

కృష్ణా జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, ఎన్.ఎస్.ఎస్ విభాగం1,2 యూనిట్స్ వారు 23 -11 -2025 నుండి 29- 11 -2025 వరకు స్పెషల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది .ఈ క్యాంపు కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇనాగరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కంకిపాడు,ఉప సర్పంచ్, చిరంజీవి గారు, పునాదిపాడు పంచాయతీ కార్యదర్శి,డి .బాపూజీ గారు పాల్గొన్నారు.ఈనాటి ప్రత్యేక శిబిరంలో భాగంగా విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు . ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ .కె. సరళ శ్రీమతి .టి .నాగరాణి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.