పునాదిపాడు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం 1,2 యూనిట్స్ వారు 27-11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, దానితోపాటు , ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని, మరియు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని నిర్వహించి దాని వల్ల కలిగే నష్టాలను వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

పునాదిపాడు గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం…
పునాదిపాడు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం 1,2 యూనిట్స్ వారు 27-11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, దానితోపాటు , ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని, మరియు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని నిర్వహించి దాని వల్ల కలిగే నష్టాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

