Sunday, 7 December 2025
  • Home  
  • పి ఆర్ సి కమిటీ నియమించాలి-ఎస్టియు డిమాండ్
- తిరుపతి

పి ఆర్ సి కమిటీ నియమించాలి-ఎస్టియు డిమాండ్

ఈరోజు రాష్ట్రోపాధ్యాయ సంఘం,శ్రీకాళహస్తి మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ,సభ్యత్వ స్వీకరణ కార్యక్రమం జరిగినది.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,వేడం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఆలత్తూరు జగన్నాథం మాట్లాడుతూ పిఆర్సి కమిటీ వెంటనే నియమించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,దసరా కైనా ఉపాధ్యాయ,ఉద్యోగ,కార్మికులకు కరువు భత్యాలు వెంటనే ప్రకటించాలని మరియు ఉపాధ్యాయులకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిలు,రిటైర్మెంట్ ఉద్యోగస్తుల పెన్షన్ గ్రాట్యూటీ చెల్లింపులు,ఈ ఎల్,ఏపీ జిఎల్ ఐ,జడ్పిపిఎఫ్ తదితర రుణాల బకాయిలు సత్వరమే చెల్లించేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.

ఈరోజు రాష్ట్రోపాధ్యాయ సంఘం,శ్రీకాళహస్తి మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ,సభ్యత్వ స్వీకరణ కార్యక్రమం జరిగినది.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,వేడం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఆలత్తూరు జగన్నాథం మాట్లాడుతూ పిఆర్సి కమిటీ వెంటనే నియమించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,దసరా కైనా ఉపాధ్యాయ,ఉద్యోగ,కార్మికులకు కరువు భత్యాలు వెంటనే ప్రకటించాలని మరియు ఉపాధ్యాయులకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిలు,రిటైర్మెంట్ ఉద్యోగస్తుల పెన్షన్ గ్రాట్యూటీ చెల్లింపులు,ఈ ఎల్,ఏపీ జిఎల్ ఐ,జడ్పిపిఎఫ్ తదితర రుణాల బకాయిలు సత్వరమే చెల్లించేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.