Thursday, 5 February 2026
  • Home  
  • పాస్టర్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మినీ వెహిల్ ద్వారా ఉచిత భోజనం. ఏసి నాయుడు .
- Featured

పాస్టర్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మినీ వెహిల్ ద్వారా ఉచిత భోజనం. ఏసి నాయుడు .

ఈరోజు ఉదయం17.12.2o2o నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండయ్య పాలెం ఎలుకలకు పాలెంలో అబే డింగ్ హోమ్ చర్చి హారిగరీ హెల్పర్స్ వారు పాస్టర్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏడు లక్షల రూపాయలతో ఒక మినీ వెహికల్ లో మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు తయారు చేసి గ్రామాల ప్రాంతాల్లో వచ్చేటువంటి పేదలకు రోడ్డు మార్గాన ప్రతిరోజు భోజనం ప్యాకెట్లు పంచి పెట్టడం జరుగుతుంది అదే కాక కొండాయపాలెం ఎలుకుల పాలెం వారి చర్చి వద్ద సోమ బుధ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచిరాత్రి 9 గంటల వరకు పేదలకు భోజన సౌకర్యం కలదు ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని పాస్టర్ నిర్మల కుమార్ గారూ కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ ఏసి నాయుడు గారు చేతుల మీదగా మొబైల్ భోజనం వాహనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఏసు నాయుడు గారు మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం శుభపరిణామం పాస్టర్ నిర్మల కుమార్ గారూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ ప్రభువు కృప నిండుగా వారి మీద ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతం వైసిపి నాయకులు మహేష్ తా లూరి సురేష్ బాబు ధర్మారావు రమణయ్య హరి కుమార్ వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఉదయం17.12.2o2o నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండయ్య పాలెం ఎలుకలకు పాలెంలో అబే డింగ్ హోమ్ చర్చి హారిగరీ హెల్పర్స్ వారు పాస్టర్ నిర్మల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏడు లక్షల రూపాయలతో ఒక మినీ వెహికల్ లో మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు తయారు చేసి గ్రామాల ప్రాంతాల్లో వచ్చేటువంటి పేదలకు రోడ్డు మార్గాన ప్రతిరోజు భోజనం ప్యాకెట్లు పంచి పెట్టడం జరుగుతుంది అదే కాక కొండాయపాలెం ఎలుకుల పాలెం వారి చర్చి వద్ద సోమ బుధ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచిరాత్రి 9 గంటల వరకు పేదలకు భోజన సౌకర్యం కలదు ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని పాస్టర్ నిర్మల కుమార్ గారూ కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ ఏసి నాయుడు గారు చేతుల మీదగా మొబైల్ భోజనం వాహనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఏసు నాయుడు గారు మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం శుభపరిణామం పాస్టర్ నిర్మల కుమార్ గారూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ ప్రభువు కృప నిండుగా వారి మీద ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతం వైసిపి నాయకులు మహేష్ తా లూరి సురేష్ బాబు ధర్మారావు రమణయ్య హరి కుమార్ వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.