Monday, 8 December 2025
  • Home  
  • పాలెం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృతి
- నాగర్‌కర్నూల్

పాలెం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృతి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 28 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పాలెం గ్రామానికి చెందిన రైతు జాంగిర్ పాషా పొలంలో వైరు తగిలి ఎద్దు మృతి చెందింది. ఎద్దు విలువ దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అతనికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 28
నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పాలెం గ్రామానికి చెందిన రైతు జాంగిర్ పాషా పొలంలో వైరు తగిలి ఎద్దు మృతి చెందింది. ఎద్దు విలువ దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అతనికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.