శ్రీకాళహస్తి:భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డా.చంద్రప్ప ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని సేవా పక్షోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం శ్రీరామ నగర్ కాలనీ 109వ పోలింగ్ బూత్ నందు మున్సిపల్ పారిశుద్ధ్య మహిళ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా,పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య మహిళ కార్మికులకు చీరలు పంపిణీ:డా.చంద్రప్ప
శ్రీకాళహస్తి:భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డా.చంద్రప్ప ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని సేవా పక్షోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం శ్రీరామ నగర్ కాలనీ 109వ పోలింగ్ బూత్ నందు మున్సిపల్ పారిశుద్ధ్య మహిళ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా,పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

