రాపూరు పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్వయంగా యం.పి.డి.ఓ ఆమోస్ బాబు దగ్గర ఉండి పంచాయతీ సిబ్బంది చేత చెత్తను తొలగించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కెమికల్ స్ప్రే చేయించడం బ్లీచింగ్ చల్లడం పర్యవేక్షిస్తున్నరు. అలాగే రాపూరు మండలం లోని 18 సచివాలయాలు లోనూ సచివాలయ సిబ్బంది తో ఆ గ్రామాలలో పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. వీరి వెంట పంచాయతీ విస్తరణ అధికారి గంగయ్య పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

రాపూరు పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్వయంగా యం.పి.డి.ఓ ఆమోస్ బాబు దగ్గర ఉండి పంచాయతీ సిబ్బంది చేత చెత్తను తొలగించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కెమికల్ స్ప్రే చేయించడం బ్లీచింగ్ చల్లడం పర్యవేక్షిస్తున్నరు. అలాగే రాపూరు మండలం లోని 18 సచివాలయాలు లోనూ సచివాలయ సిబ్బంది తో ఆ గ్రామాలలో పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. వీరి వెంట పంచాయతీ విస్తరణ అధికారి గంగయ్య పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

