ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత జవాబుదారితనమే సహ చట్టం ఉద్దేశం అన్నారు. చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సమాచారం పొందడం పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. సమాచార హక్కు వికాస సమితి అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ చట్టబలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల సభ్యులు తాళ్ల రవీందర్, సైజాద్ హుస్సేన్, మస్కరాజు, విజయ్, సుదర్శన్, గంగారం, జితేందర్, శ్రీనివాస్, ఆనంద్, సుదీప్, హరీష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

పారదర్శకత, జవాబుదారితనం కొరకే ఆర్టిఐ – రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత జవాబుదారితనమే సహ చట్టం ఉద్దేశం అన్నారు. చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సమాచారం పొందడం పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. సమాచార హక్కు వికాస సమితి అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ చట్టబలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల సభ్యులు తాళ్ల రవీందర్, సైజాద్ హుస్సేన్, మస్కరాజు, విజయ్, సుదర్శన్, గంగారం, జితేందర్, శ్రీనివాస్, ఆనంద్, సుదీప్, హరీష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

