Wednesday, 1 April 2026
  • Home  
  • పాడి పశువుల అభివృద్ధికి పశువైద్య శిబిరం – రైతులకు మార్గదర్శకం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాడి పశువుల అభివృద్ధికి పశువైద్య శిబిరం – రైతులకు మార్గదర్శకం

ఎస్పీఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 1 (పున్నమి ప్రతిని) . పాడి పశువుల అభివృద్ధి కోసం పశుసంవర్ధక శాఖ కృషి చేస్తోందని డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య తెలిపారు. మనుబోలు మండలం కొమ్మలపూడిలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మన్నెమాల భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. పశువులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పోషకాహార లోపం నివారణకు మినరల్ మిక్సర్ ఉపయోగించాలని సూచించారు.అనంతరం ఏడి గురువారెడ్డి మాట్లాడుతూసబ్సిడీపై గడ్డి విత్తనాలు అందిస్తామని, పచ్చి మేత పెంపకంపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే మినీ గోకులాలు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మహమ్మద్ షరీఫ్, డాక్టర్ మంజునాథ్ పాల్గొన్నారు.

ఎస్పీఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 1 (పున్నమి ప్రతిని) . పాడి పశువుల అభివృద్ధి కోసం పశుసంవర్ధక శాఖ కృషి చేస్తోందని డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య తెలిపారు. మనుబోలు మండలం కొమ్మలపూడిలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మన్నెమాల భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. పశువులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పోషకాహార లోపం నివారణకు మినరల్ మిక్సర్ ఉపయోగించాలని సూచించారు.అనంతరం ఏడి గురువారెడ్డి మాట్లాడుతూసబ్సిడీపై గడ్డి విత్తనాలు అందిస్తామని, పచ్చి మేత పెంపకంపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే మినీ గోకులాలు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మహమ్మద్ షరీఫ్, డాక్టర్ మంజునాథ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.