పశువుల నట్టల నివారణకు పశుసంర్థక శాఖ అధికారులు మందులు ఉచ్చితంగా అందజేశారు గురువారం దుత్తలూరు,మండలం, నర్రవాడ బీసీ కాలనీలో పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు నర్రవాడ ఇంచార్జి పశు విద్యాధికారి మధు మాట్లాడుతూ పశు భీమా ప్రాముఖ్యతను వివరించారు పాడి జీవలా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలాన్నారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
పశువుల నట్టల నివారణకు పశుసంర్థక శాఖ
పశువుల నట్టల నివారణకు పశుసంర్థక శాఖ అధికారులు మందులు ఉచ్చితంగా అందజేశారు గురువారం దుత్తలూరు,మండలం, నర్రవాడ బీసీ కాలనీలో పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు నర్రవాడ ఇంచార్జి పశు విద్యాధికారి మధు మాట్లాడుతూ పశు భీమా ప్రాముఖ్యతను వివరించారు పాడి జీవలా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలాన్నారు.

