డిసెంబర్ 21 అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్ ) : ఏటికొప్పాక గ్రామంలో మూడు చోట్ల పోలియో చుక్కలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మి పాల్గొని పిల్లలకు దగ్గరుండి పల్స్ పోలియో చుక్కలు వేయించడం కాకుండా పల్స్ పోలియో కార్యక్రమం కేవలం ఒక వైద్య కార్యక్రమంలో మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరూ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు అన్నం బాబూజీ, కాండ్రకోట చిరంజీవి, ఎంపీటీసీ అచ్చం నాయుడు, అన్నం సరోజ రావు, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను కూటమి నాయకులు పాల్గొన్నారు.

“పల్స్ పోలియో రహిత సమాజం కోసం అందరూ బాధ్యత వహించాలి – సర్పంచ్ భజంత్రీల లక్ష్మి..!
డిసెంబర్ 21 అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్ ) : ఏటికొప్పాక గ్రామంలో మూడు చోట్ల పోలియో చుక్కలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మి పాల్గొని పిల్లలకు దగ్గరుండి పల్స్ పోలియో చుక్కలు వేయించడం కాకుండా పల్స్ పోలియో కార్యక్రమం కేవలం ఒక వైద్య కార్యక్రమంలో మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరూ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు అన్నం బాబూజీ, కాండ్రకోట చిరంజీవి, ఎంపీటీసీ అచ్చం నాయుడు, అన్నం సరోజ రావు, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను కూటమి నాయకులు పాల్గొన్నారు.

