Monday, 8 December 2025
  • Home  
  • పలువురి మరణానికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

పలువురి మరణానికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో పలువురి మరణానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సంతాపం తెలియజేశారు. బుధవారం శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామానికి చెందిన టిడిపి ఎస్సీసెల్ సీనియర్ నాయకులు మద్దిరాల రంగయ్య సతీమణి గంగమ్మ ఆకస్మికంగా మరణించడంతో వారికి మరియు ఏర్పేడు మండలంలోని ఆమండూరు పంచాయతీకి చెందిన సుబ్రహ్మణ్య యాదవ్ మరణించడం తో ఈ ఇరువురి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయాలకు పూలమాలుల వేసి నివాళులర్పించడం జరిగింది.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో పలువురి మరణానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సంతాపం తెలియజేశారు. బుధవారం శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామానికి చెందిన టిడిపి ఎస్సీసెల్ సీనియర్ నాయకులు మద్దిరాల రంగయ్య సతీమణి గంగమ్మ ఆకస్మికంగా మరణించడంతో వారికి మరియు ఏర్పేడు మండలంలోని ఆమండూరు పంచాయతీకి చెందిన సుబ్రహ్మణ్య యాదవ్ మరణించడం తో ఈ ఇరువురి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయాలకు పూలమాలుల వేసి నివాళులర్పించడం జరిగింది.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.