Thursday, 5 February 2026
  • Home  
  • పర్సా కుటుంబం అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
- ఎన్ టి ఆర్ జిల్లా

పర్సా కుటుంబం అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన పర్సా కృష్ణ – ఉషా దంపతుల మనవడు, పర్సా గోపి –గాయత్రి దంపతుల కుమారుడు చి.జే.సాయి వెంకట్ అన్నప్రాసన వేడుకలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారికి అక్షింతలు వేసి దీవించిన ఆయన, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. తరువాత ఎమ్మెల్యే గ్రామంలోని మాజీ సర్పంచ్ బొల్లా బాబు ప్రసాద్ ను వారి నివాసంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాచినేని పాలెం ఎంపీటీసీ బొల్లా వెంకటేశ్వర రావు, కట్టా వెంకట నరసింహా రావు, యానాల గోపీచంద్, కానూరి కిషోర్, సాధినేని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన పర్సా కృష్ణ – ఉషా దంపతుల మనవడు, పర్సా గోపి –గాయత్రి దంపతుల కుమారుడు చి.జే.సాయి వెంకట్ అన్నప్రాసన వేడుకలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారికి అక్షింతలు వేసి దీవించిన ఆయన, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. తరువాత ఎమ్మెల్యే గ్రామంలోని మాజీ సర్పంచ్ బొల్లా బాబు ప్రసాద్ ను వారి నివాసంలో పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాచినేని పాలెం ఎంపీటీసీ బొల్లా వెంకటేశ్వర రావు, కట్టా వెంకట నరసింహా రావు, యానాల గోపీచంద్, కానూరి కిషోర్, సాధినేని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.