రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : వెంకటగిరి మాజి శాసనసభ్యులు కురుగోండ్ల రామకృష్ణ రాపూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షలు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి ఆరోగ్యం సరిలేనందున చెన్నై నందు చికిత్స అనంతరం జోరేపల్లి స్వగ్రామం నందు వారిని పరామర్శించారు అనంతరం రాపూరు మండలం పంగిలి గ్రామ నాయకులు దేవళ రమణయ్య గత కోద్దిరోజులుగ అనరోగ్యంతో బాధపడుతున్నందున వారిని కూడా కలిసిన మాజి శాసనసభ్యులు కురుగోండ్ల రామకృష్ణ వీరి వెంట జిల్లా పార్టీ అధికార ప్రతినిది నువ్వుల శివ రామకృష్ణ, రాపూరు పట్టణ అధ్యక్షులు ముక్తార్, మండల మహిళ నాయకురాలు రవణమ్మ, పట్టణ యువత అధ్యక్షుడు అహ్మద్ తదితరులు పాల్లోన్నారు
పరామర్శిస్తున్న వెంకటగిరి మాజి శాసనసభ్యులు కురుగోండ్ల రామకృష్ణ
రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : వెంకటగిరి మాజి శాసనసభ్యులు కురుగోండ్ల రామకృష్ణ రాపూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షలు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి ఆరోగ్యం సరిలేనందున చెన్నై నందు చికిత్స అనంతరం జోరేపల్లి స్వగ్రామం నందు వారిని పరామర్శించారు అనంతరం రాపూరు మండలం పంగిలి గ్రామ నాయకులు దేవళ రమణయ్య గత కోద్దిరోజులుగ అనరోగ్యంతో బాధపడుతున్నందున వారిని కూడా కలిసిన మాజి శాసనసభ్యులు కురుగోండ్ల రామకృష్ణ వీరి వెంట జిల్లా పార్టీ అధికార ప్రతినిది నువ్వుల శివ రామకృష్ణ, రాపూరు పట్టణ అధ్యక్షులు ముక్తార్, మండల మహిళ నాయకురాలు రవణమ్మ, పట్టణ యువత అధ్యక్షుడు అహ్మద్ తదితరులు పాల్లోన్నారు

