Wednesday, 25 March 2026
  • Home  
  • పరామర్శించిన సిపిఐ ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం
- ఆదిలాబాదు

పరామర్శించిన సిపిఐ ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం

ఎఐటియూసి రాష్ట్ర నాయకులు కుంటాల రాములు అక్క కొడుకు కొండ్ర ప్రవీణ్ అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళిని రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ అరుణ్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు అర్ధాంగి రమేష్, మహబూబ్ ఖాన్, షేక్ సలీం, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా జిల్లా అధ్యక్షులు కామ్లే రామదాస్, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్, కడప సురేష్ లు వెళ్ళి ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు.

ఎఐటియూసి రాష్ట్ర నాయకులు కుంటాల రాములు అక్క కొడుకు కొండ్ర ప్రవీణ్ అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళిని రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ అరుణ్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు అర్ధాంగి రమేష్, మహబూబ్ ఖాన్, షేక్ సలీం, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా జిల్లా అధ్యక్షులు కామ్లే రామదాస్, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్, కడప సురేష్ లు వెళ్ళి ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.