Monday, 30 March 2026
  • Home  
  • పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు తనిఖీ
- అన్నమయ్య

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు తనిఖీ

ఈ రోజు కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ D. శ్రీనివాసులు చిట్వేల్ మరియు పెనగలూరు మండలాల్లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు ప్రశాంతంగా మరియు నిష్పాక్షికంగా జరగాలని, ఎటువంటి కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సూచనలు ఇచ్చారు.పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా ప్రజలు గుంపులుగా చేరకుండా చూడాలని, అకతాయిలు తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఈ రోజు కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ D. శ్రీనివాసులు చిట్వేల్ మరియు పెనగలూరు మండలాల్లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు ప్రశాంతంగా మరియు నిష్పాక్షికంగా జరగాలని, ఎటువంటి కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సూచనలు ఇచ్చారు.పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా ప్రజలు గుంపులుగా చేరకుండా చూడాలని, అకతాయిలు తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.