శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ ఫరీద్ తండ్రి పటాన్ కాలేషా కర్మక్రియల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె కాటంరెడ్డి పవిత్ర రెడ్డి కాలేషా చిత్రపటానికి నివాళులర్పించిన కాలేషా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించడం జరిగినది. ఈ కార్యక్రమంలో షేక్ సిరాజ్ బాషా, ఘోర, గఫూర్, ఫజల్, జిలానీ భాషా, అస్లాం, బావాజీ, కంట ఉదయ్, మున్నా రాయల్, పెరుమాళ్ చౌదరి, మణి తదితరులు పాల్గొన్నారు.

పఠాన్ కాలేషాకి నివాళులర్పించిన కాటంరెడ్డి పవిత్ర రెడ్డి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ ఫరీద్ తండ్రి పటాన్ కాలేషా కర్మక్రియల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె కాటంరెడ్డి పవిత్ర రెడ్డి కాలేషా చిత్రపటానికి నివాళులర్పించిన కాలేషా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించడం జరిగినది. ఈ కార్యక్రమంలో షేక్ సిరాజ్ బాషా, ఘోర, గఫూర్, ఫజల్, జిలానీ భాషా, అస్లాం, బావాజీ, కంట ఉదయ్, మున్నా రాయల్, పెరుమాళ్ చౌదరి, మణి తదితరులు పాల్గొన్నారు.

