Sunday, 7 December 2025
  • Home  
  • పట్టణ శాలివాహన కుమ్మర్ల సంఘం అధ్యక్షులుగా – జమ్మిశెట్టి రామకృష్ణ
- ఆంధ్రప్రదేశ్

పట్టణ శాలివాహన కుమ్మర్ల సంఘం అధ్యక్షులుగా – జమ్మిశెట్టి రామకృష్ణ

పిడుగురాళ్ల పట్టణం పోలీస్ స్టేషన్ ఎదురుగ ఉన్న శివ టెంట్ హౌస్ నందు ఈరోజు శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం పెద్దల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా జమ్మిశెట్టి రామకృష్ణ,ప్రధానకార్యదర్శి రాజవరపు రాఘవేంద్రరావు,కోశాధికారి చీరాల వెంకటేశ్వర్లు,మీడియా కన్వీనర్ నడికుడి వెంకటేశ్వరావు,వర్కింగ్ ప్రెసిడెంట్ శాత్రాసుపల్లి శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు గా మొగిలిచర్ల కోటేశ్వరరావు,సిరికొండ శేషగిరిరావు,మద్దిగుంట్ల శివశంకర్,దొంతుల శ్రీనివాసరావు,చల్లగిరి సాంబయ్య,మద్దిగుంట్ల కోటేశ్వరరావు,ఇల్లూరి కోటేశ్వరరావు,కార్యనిర్వాహణ కార్యదర్శిలు గా గుమ్మడిదల సైదులు,బాడిశా కోటయ్య,తోగటి రామకృష్ణ,నారాయపురం వీరయ్య,కార్యవర్గ సభ్యులు గా గుమ్మడిదల నారాయణ,యడవల్లి వెంకటనారాయణ,తోగటి గోపీచంద్,నడికుడి ముక్కటేశ్వరావులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు జమ్మిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు పట్టణ అధ్యక్షులు గా బాధ్యతలు అప్పగించిన కుమ్మర శాలివాహన సంఘం పెద్దలకు పేరు పేరున ధన్యవాదములు తెలిపారు.నాకు అప్పగించిన బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తానని సంఘం అభివృద్ధికీ తమవంతు కృషి చేస్తానని తెలిపారు.ఇవే కాకుండా రానున్న రోజుల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సంఘం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు

పిడుగురాళ్ల పట్టణం పోలీస్ స్టేషన్ ఎదురుగ ఉన్న శివ టెంట్ హౌస్ నందు ఈరోజు శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం పెద్దల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా జమ్మిశెట్టి రామకృష్ణ,ప్రధానకార్యదర్శి రాజవరపు రాఘవేంద్రరావు,కోశాధికారి చీరాల వెంకటేశ్వర్లు,మీడియా కన్వీనర్ నడికుడి వెంకటేశ్వరావు,వర్కింగ్ ప్రెసిడెంట్ శాత్రాసుపల్లి శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు గా మొగిలిచర్ల కోటేశ్వరరావు,సిరికొండ శేషగిరిరావు,మద్దిగుంట్ల శివశంకర్,దొంతుల శ్రీనివాసరావు,చల్లగిరి సాంబయ్య,మద్దిగుంట్ల కోటేశ్వరరావు,ఇల్లూరి కోటేశ్వరరావు,కార్యనిర్వాహణ కార్యదర్శిలు గా గుమ్మడిదల సైదులు,బాడిశా కోటయ్య,తోగటి రామకృష్ణ,నారాయపురం వీరయ్య,కార్యవర్గ సభ్యులు గా గుమ్మడిదల నారాయణ,యడవల్లి వెంకటనారాయణ,తోగటి గోపీచంద్,నడికుడి ముక్కటేశ్వరావులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు జమ్మిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు పట్టణ అధ్యక్షులు గా బాధ్యతలు అప్పగించిన కుమ్మర శాలివాహన సంఘం పెద్దలకు పేరు పేరున ధన్యవాదములు తెలిపారు.నాకు అప్పగించిన బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తానని సంఘం అభివృద్ధికీ తమవంతు కృషి చేస్తానని తెలిపారు.ఇవే కాకుండా రానున్న రోజుల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సంఘం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.