Sunday, 7 December 2025
  • Home  
  • పంచాయతీ కార్యదర్శుల తో సమీక్ష సమావేశం
- అనకాపల్లి

పంచాయతీ కార్యదర్శుల తో సమీక్ష సమావేశం

గొలుగొండ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఇంచార్జ్ ఎంపీడీవో శ్రీనివాస రావు పంచాయతీ కార్యదర్శు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు,పథకాల అమలు, శుభ్రత కార్యక్రమాలు తదితర అంశాలపై ఆయన అధి కారులు కార్యదర్శులతో చర్చించారు గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించా లంటూ సూచనలు చేసి గ్రామాల్లో పారిశుధ్యం పనులు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యంగా గ్రామ కుడలి లను శుభ్రంగా ఉంచా లన్నారు ఈ సమావేశంలో 27 గ్రామపంచాయతీ కార్య దర్శులు సిబ్బంది పాల్గొన్నారు

గొలుగొండ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఇంచార్జ్ ఎంపీడీవో శ్రీనివాస రావు పంచాయతీ కార్యదర్శు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు,పథకాల అమలు, శుభ్రత కార్యక్రమాలు తదితర అంశాలపై ఆయన అధి కారులు కార్యదర్శులతో చర్చించారు గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించా లంటూ సూచనలు చేసి గ్రామాల్లో పారిశుధ్యం పనులు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యంగా గ్రామ కుడలి లను శుభ్రంగా ఉంచా లన్నారు ఈ సమావేశంలో 27 గ్రామపంచాయతీ కార్య దర్శులు సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.