ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని మనుబోలు ఎస్సై శివ రాకేష్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అశాంతి సృష్టించడం, శబ్ద కాలుష్యం వంటి చర్యలకు తావిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు సంయమనంతో వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. రాత్రంతా ప్రత్యేక తనిఖీలు, ప్యాట్రోలింగ్ కొనసాగుతాయని తెలిపారు.

న్యూ ఇయర్ వేడుకల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు – ఎస్సై హెచ్చరిక
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని మనుబోలు ఎస్సై శివ రాకేష్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అశాంతి సృష్టించడం, శబ్ద కాలుష్యం వంటి చర్యలకు తావిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు సంయమనంతో వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. రాత్రంతా ప్రత్యేక తనిఖీలు, ప్యాట్రోలింగ్ కొనసాగుతాయని తెలిపారు.

