తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: తొట్టంబేడు మండలంలో శనివారం నాడు నో బ్యాగ్ డే సందర్భంగా దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులు ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారంతో చార్టులతో టోపీలు, కిరీటాలు, శివరాత్రి పురస్కరించుకుని మట్టితో శివలింగాన్ని తయారు చేసారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ…ప్రతి శనివారం నో బ్యాగ్ డే వలన విద్యార్థులలో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందని, ప్రత్యక్షంగా బొమ్మలు తయారు చేయడం వలన వారిలో నైపుణ్యాలు మెరుగు పడతాయని అన్నారు. విద్యా ర్థులు రోజంతా ఆట, పాటలతో ఉత్సాహంగా గడిపారన్నారు.

నో బ్యాగ్ డే తో విద్యా ర్థులు రోజంతా ఉత్సాహం
తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: తొట్టంబేడు మండలంలో శనివారం నాడు నో బ్యాగ్ డే సందర్భంగా దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులు ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారంతో చార్టులతో టోపీలు, కిరీటాలు, శివరాత్రి పురస్కరించుకుని మట్టితో శివలింగాన్ని తయారు చేసారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ…ప్రతి శనివారం నో బ్యాగ్ డే వలన విద్యార్థులలో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందని, ప్రత్యక్షంగా బొమ్మలు తయారు చేయడం వలన వారిలో నైపుణ్యాలు మెరుగు పడతాయని అన్నారు. విద్యా ర్థులు రోజంతా ఆట, పాటలతో ఉత్సాహంగా గడిపారన్నారు.

