జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అధ్యక్షతన ఈనెల 6న ( గురువారం) ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం వరకు జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్ పర్శన్ జె.సుభద్ర అధ్యక్షతన ఆమె ఛాంబర్ సమీపంలోని వి.సి.హాలులో అలాగే జడ్పీ సమావేశ మందిరంలో 1 నుంచి 7 వరకు గల స్థాయీ సంఘ సమావేశాలు వేర్వేరుగా ఉదయం 10.00 నుంచి 12.30గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.ఉదయం 10.00 గంటలకు 2,వ స్థాయీ సంఘ సమావేశం, ఉదయం 10.30గంటలకు 3వ స్థాయీ సంఘ సమావేశం, 11:00 గంటలకు 4వ స్థాయి సంఘ సమావేశం, 11:30 గంటలకు 5వ స్థాయీ సంఘ సమావేశం, 12.30 గంటలకు, 6వ స్థాయి సంఘ సమావేశం 1,7వ సాయి సంఘ సమావేశములు 12:00 జరుగుతాయని వివరించారు. సంబంధించిన ప్రగతి నివేదికలతో అధికారులు సమావేశాలకు హాజరుకావాలని, ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఎంపీపీలు, హాజరుకావాలని ప్రకటన ద్వారా కోరారు.
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి
జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అధ్యక్షతన ఈనెల 6న ( గురువారం) ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం వరకు జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్ పర్శన్ జె.సుభద్ర అధ్యక్షతన ఆమె ఛాంబర్ సమీపంలోని వి.సి.హాలులో అలాగే జడ్పీ సమావేశ మందిరంలో 1 నుంచి 7 వరకు గల స్థాయీ సంఘ సమావేశాలు వేర్వేరుగా ఉదయం 10.00 నుంచి 12.30గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.ఉదయం 10.00 గంటలకు 2,వ స్థాయీ సంఘ సమావేశం, ఉదయం 10.30గంటలకు 3వ స్థాయీ సంఘ సమావేశం, 11:00 గంటలకు 4వ స్థాయి సంఘ సమావేశం, 11:30 గంటలకు 5వ స్థాయీ సంఘ సమావేశం, 12.30 గంటలకు, 6వ స్థాయి సంఘ సమావేశం 1,7వ సాయి సంఘ సమావేశములు 12:00 జరుగుతాయని వివరించారు. సంబంధించిన ప్రగతి నివేదికలతో అధికారులు సమావేశాలకు హాజరుకావాలని, ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఎంపీపీలు, హాజరుకావాలని ప్రకటన ద్వారా కోరారు.

